జ్యోతిరావు పూలే బిసి వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినిలను వసతుల గురించి అడిగి తెలుసుకుంటున్న

Published: Friday September 16, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 15 ప్రజాపాలన ప్రతినిధి.

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో గల. మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్  గురుకుల పాఠశాల. ఖైరితాబాద్ ...చంద్రాయన గుట్ట గురుకుల హాస్టల్లో ఈరోజు కెవిపిఎస్ సంఘం ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది... హాస్టల్ ఇన్చార్జి చార్లెస్ తో.. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లూరి భాస్కర్ .హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ .పిల్లలకు మంచి భోజనం పెడుతున్నారా ఎన్నిసార్లు స్నాక్స్ ఇస్తున్నారు ఫ్రూట్స్ ఏమేమి ఇస్తున్నారు హాస్టల్లో పిల్లలకు వాటర్ మంచిగా ఉందా లేదా వాష్రూమ్స్ మౌలిక వసతులు  అన్ని సమస్యలు హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా సంఘం జిల్లా నాయకురాలు కే శారద ఎన్ రత్నమ్మ కెవిపిఎస్ నాయకులు బి మాలాద్రి కే రవీందర్రావు బి ఈశ్వర్ మహేష్ కె రాజు దావీదు సాయిలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...