అయితం సత్యనారాయణ కన్నుమూత
Published: Friday March 12, 2021
మధిర, మార్చి 11న, ప్రజాపాలన ప్రతినిధి: అయితంవెంకటేశ్వర్లుగారి తండ్రి శ్రీ అయితం సత్యనారాయణగారు వారి స్వగృహంలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా ఆరోగ్యం క్షీణించి నిన్న రాత్రి మృతి చెందారు మృతి చెందిన శ్రీ అయితం సత్యనారాయణగారి పార్ధివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించిన రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు వంగాల రామకోటి మధిర మున్సిపల్ టౌన్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు సెక్రటరీ వీరమాచినేని శ్రీనివాసరావు దెందుకూరు తెలుగుదేశం గ్రామశాఖ అధ్యక్షులు అయితం రామారావు నరేంద్ర తదిర గ్రామ పెద్దలు కుటుంబ సభ్యులకు తమ తీవ్ర విచారాన్ని సంతాప సానుభూతిని తెలియ చేశారు
Share this on your social network: