దెందుకూరు లో రైతు బంధు సంబరాలు

Published: Friday January 07, 2022
మధిర జనవరి 6 ప్రజాపాలన ప్రతినిధి : రైతు బంధు సంబరాల్లో భాగంగా ఈ రోజు దెందుకూరు జిల్లా పరిషత్ పాఠశాల్లో 8,9,10,వ తరగతి విద్యార్థులు వ్యాసరచన పోటీలు జరిగినవి. ఈ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులుకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం రైతుబంధు సభ్యులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతుుు పక్షాన  పార్టీ పోరాడే ప్రభుత్వాన్ని అన్ని వర్గాలకు ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు మరియు ఇతర అధ్యాపకులు. వ్యవసాయ అధికారి సౌజన్య ఎంపీటీసీ అల్లు రమాదేవి, రైతు బంధు సభ్యులు చుంచువిజయ్, అమిరినేని వేంకటేశ్వరరావు, అల్లు అంకబాబు, కొల్లూరి శ్రీను,బ్రమ్మం,ఇతరలు పాల్గన్నారు