డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను కలిసి చాలువ కప్పి స్వాగతం పలికారు
Published: Tuesday July 26, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 25 ప్రజాపాలన ప్రతినిధి.
తెలంగాణ ఉద్యమ నాయకులు రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ దేవరకొండ వెళుతున్న సందర్భంగా ఇబ్రహీంపట్నంలో స్వాగతం పలికిన టిఆర్ఎస్వి మంచాల్ మండల ప్రధాన కార్యదర్శి పైలెట్ ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఉద్యమ నాయకులు జానీ పాషా. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టిఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి మైలారం విజయ్. బూరుగు ఐలేష్.యాదగిరి గౌడ. ఆవుల శివ కుమార్ యాదవ్. రాజేష్. అచ్చన్న శ్రీకాంత్.పల్లి యాదవ్. రావుల ప్రవీణ్. లల్లూ యాదవ్. తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: