జడ్పి డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సుభాషిణి

Published: Wednesday October 13, 2021
వికారాబాద్ బ్యూరో 12 అక్టోబర్ ప్రజాపాలన : వికారాబాద్ జిల్లా జడ్పి డిప్యూటీ సీఈఓ గా సుభాషిణి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో వికారాబాద్ ఎంపిడిఓగా సుమారు 3 సంవత్సరాలు విధులు నిర్వహించారు. వికారాబాద్ జడ్పి డిప్యూటీ సీఈఓగా పదోన్నతి పొంది నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు.