కేశఖండన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్.సంజయ్ కుమార్, రాధిక దంపతులు
Published: Thursday March 31, 2022
రాయికల్, మార్చి 30 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాయికల్ పట్టణ యూత్ అధ్యక్షులు మోర రామ్మూర్తి కూతురి కేశఖండన కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్.కే.సంజయ్ కుమార్, రాధిక దంపతులు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఎమ్మెల్యేతో పాటు రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, పిల్లల వైద్య నిపుణులు యమ్. సుమన్ తదితరులు ఉన్నారు
Share this on your social network: