కార్తీక పౌర్ణమి సందర్భంగ భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు శంకరపట్నం నవంబర్ 07 ప్రజాపాలన ప్రతి
Published: Tuesday November 08, 2022
శంకరపట్నం మండలం వివిధ గ్రామాల్లో కార్తీక పౌర్ణమిని
పురస్కరించుకొని అన్ని దేవాలయాలు భక్తులతో కిట కిట లాడాయి .. స్థానిక కేశవపట్నం శివాలయంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అలాగే మహిళలు ఉసిరి చెట్టుకు పూజలు చేసి పిండి దీపాలు పెట్టి 365 వత్తులతో దీపాలు వెలిగించి ఎంతో భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల సౌకార్యార్దం ఆలయ ఆవరణంలో భూపతి నాగభూషణం వసంత దంపతుల ఆధ్వర్యం లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు గ్రామ ప్రజలు ఆదిక సంఖ్యలో పాల్గొన్నారు
పురస్కరించుకొని అన్ని దేవాలయాలు భక్తులతో కిట కిట లాడాయి .. స్థానిక కేశవపట్నం శివాలయంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అలాగే మహిళలు ఉసిరి చెట్టుకు పూజలు చేసి పిండి దీపాలు పెట్టి 365 వత్తులతో దీపాలు వెలిగించి ఎంతో భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల సౌకార్యార్దం ఆలయ ఆవరణంలో భూపతి నాగభూషణం వసంత దంపతుల ఆధ్వర్యం లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు గ్రామ ప్రజలు ఆదిక సంఖ్యలో పాల్గొన్నారు
Share this on your social network: