సీతమ్మ గుడి కి విరాళం అందజేసిన బి ఎన్ ఆర్ ట్రస్ట్ బిల్లా కంటి శేఖర్ రెడ్డి

Published: Wednesday March 23, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 22 ప్రజాపాలన ప్రతినిధి : దేవాలయాల అభివృద్ధికి క్రుషి చేస్తా-బిలకంటి చంద్రశేఖర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా యాచారం మండలము నందివనపర్తి గ్రామానికి అనుబంద గ్రామమైన బొల్లిగుట్టతాండాలో సీతమ్మ గుడి పునార్ నిర్మానానికి ఈ రోజు తాండా వాసులు రమేష్ గారికి 30వేల రూపాయలు ఆర్థిక సహాయం నందివనపర్తి బి ఎన్ ఆర్ ట్రస్టు చైర్మెన్ బిలకంటి చంద్రశేఖర్ రెడ్డి చేయడం జరిగింది. ఈ సందర్బంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామములో ఏ అభివృద్ధి కార్యక్రమమైన చేయడానికి ముందు వరసలో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమములో వి హెచ్ పి ఏస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాళ్ళ జంగయ్య, టీఅర్ ఏస్ గ్రామ శాఖ అధ్యక్షులు పంది సుధాకర్, టీ ఆర్ ఏస్ నాయకులు కందికంటి రాందాస్, ముచ్చర్ల వెంటట్ రమణ, కొంగరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.