భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర మూడో వ మహాసభలను జయప్రదం చేయండి
Published: Friday September 02, 2022
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 1ప్రజాపాలన ప్రతినిధిభారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్రం మూడో మహాసభలను సెప్టెంబర్ 4 నుండి 7 వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరగనున్నాయి ఈ మహాసభల ముందు రోజు 4వతేది నాడు జరుగును ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఈరోజు ఇబ్రహీంపట్నంలో గోడపత్రికలు విడుదల చేయడం జరిగింది వాల్ పోస్టర్స్ విడుదల చేసిన కార్యక్రమంలో పాల్గొన్న, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కావలి నరసింహ, మండల లకార్యదర్శి పూల యాదయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శివరాల లక్ష్మయ్య, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పోచమోని నీలమ్మ, మహిళా సమైక్య రాష్ట్ర నాయకురాలు ఆకుల చంద్రకళ, మండల సహకారకార్యదర్శి చింతపట్ల కుమార్, మంచాల మండల కార్యదర్శి రాజు నాయక్, మండల సహకార కార్యదర్శి బి గాలయ్య, పాల్గొన్నారు.
Share this on your social network: