టిటిడి పాలక మండలి సభ్యునిగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

Published: Thursday September 16, 2021
కోరుట్ల, సెప్టెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలిని బుదవారం రోజున ప్రకటించారు. తెలంగాణ నుంచి 5 గురుకి పాలక మండలి లో చోటు లభించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజక వర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు టిటిడి పాలక మండలి సభ్యునిగా నియమించారు.