ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

Published: Friday June 25, 2021

జన్నారం, జూన్ 24, ప్రజాపాలన ప్రతినిధి : జన్నారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రి ని గురువారం డి ఎం హెచ్ ఓ సుబ్బారాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఆస్పత్రిలోని హలో రిజిస్టర్ లను మరియు ఆస్పత్రిలోని వివిధ గదులను తిరిగి పరిశీలించారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రస్తుతం వ్యాధులు సోకే కాలమని అందుకుగాను వైద్య సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని వైద్యురాలు కే సునీతకు సూచించారు,