రాష్ట్ర ఉత్తమ గణిత ఉపాధ్యాయుడు బల్లేపు సత్తయ్య కు సన్మానం
Published: Thursday October 29, 2020
వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో లీడ్ ఇండియా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొందిన ప్రతిభ స్కూల్ గణిత ఉపాధ్యాయుడు బల్లేపు సత్తయ్య ని స్కూల్ తరుపున ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండంట్ కాసుల వెంకటేశం,డైరెక్టర్ పబ్బు వెంకటరమణ, ఉపాధ్యాయులు మస్కు నర్సింహా,నానచర్ల రమేశ్, శంకరి బాలరాజు,సుకన్య, రాణి,జోజిమేరీ,రమాదేవి, రజిత,నవనీత,రమ్య, మమత తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: