చెక్కుల పంపిణీ ప్రజలకు లబ్ధిదాయకం

Published: Thursday September 01, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 31 ప్రజా పాలన ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మండల  పరిధిలో ఉన్న 

  బాలాజీ గార్డెన్  11 గంటలకు  ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు పిలుపుమేరకు ప్రజలు సస్యశ్యామలంగా  ఉండాలన్నదే తమ లక్ష్యం అని లబ్ధిదారులకు  కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం  ఉంటుందని స్థానిక ఎంపీపీ కృపేష్ తెలియజేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయుచున్న  ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరై   లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేస్తారని మండల గ్రామల ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని ఎంపీపీ కృపేష్ ప్రకటనలో తెలియజేశారు