చెక్కుల పంపిణీ ప్రజలకు లబ్ధిదాయకం
Published: Thursday September 01, 2022
ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 31 ప్రజా పాలన ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మండల పరిధిలో ఉన్న
బాలాజీ గార్డెన్ 11 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు పిలుపుమేరకు ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే తమ లక్ష్యం అని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం ఉంటుందని స్థానిక ఎంపీపీ కృపేష్ తెలియజేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయుచున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేస్తారని మండల గ్రామల ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని ఎంపీపీ కృపేష్ ప్రకటనలో తెలియజేశారు
Share this on your social network: