తెలంగాణ పెయింటర్స్ కార్మిక సంఘం ఎన్నిక
Published: Wednesday September 22, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 21, ప్రజాపాలన : జిల్లా కేంద్రంలో ని మ్యాక్స్ బిల్లింగ్ లో తెలంగాణ పెయింటర్స్ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా సంఘం తాత్కాలికం కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో అధ్యక్షుడిగా యండి. సయ్యద్, గౌరవ అధ్యక్షులుగా ముఖేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా యండి జమీల్, ఉపాధ్యక్షునిగా బద్రి నాయక్, కోశాధికారిగా అల్లూరి సునీల్, ప్రచార కార్యదర్శిగా కుంట సంతోష్, జమీర్ పాషా, పుర్రెల లక్ష్మణ్, శంకర్, వసీం, సలహాదారులుగా యూపీ సాదిక్, యూనియన్ ఆర్గనైజర్ ఎండి మజీద్, యూనియన్ ఇంచార్జ్ మం చర్ల సదానందం, కమిటీ సభ్యులు శ్రీ హరి, క్రాంతి, తిరుపతి, తోట విజయ్, దాసరి శ్రావణ్ కుమార్, రామరాజు బుక్య వెంకన్న, సభ్యులను ఎన్నుకున్నారు.
Share this on your social network: