మళ్లీ విజృభింస్తున్న కరోనా రెండుకు చేరినా కరోనా కేసులు

Published: Thursday August 04, 2022
జన్నారం, ఆగస్టు 03, ప్రజాపాలన: గత రెండు సంవత్సరములుగా ప్రజలను పీడిస్తున్న కరోనా మహమ్మారి అంతమైపోయిందని అందరు అనుకుంటున్న సమయంలో మండలంలో మళ్ళీ బుధవారం రెండు పాజిటివ్ కేసులు రావడంతోటి మండల ప్రజలు అంధోళన చెందుతున్నారు, సిజినల్ వ్యాదులపై వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ కరోనా వలన ప్రజలు మళ్లీ ఎమి జరుగుతుందని అదోంళన పడుతున్నారు, మండలంలో సిజినల్ వ్యాదుల నివారణలో భాగంగా కరోనా పరీక్షలు కూడా    మండల కేంద్రంలో నిర్వహించారు, దీనితో మండల మళ్లీ కరోనా విజృభింస్తుదని ఆందోళన చెందుతున్నారు, ఈ సందర్భంగా వైద్యాదికారి మాట్లాడుతూ అందరు మాస్కూలు దరించండంతో పాటు సోషల్ దూరం పాటించాలని తెలిపారు, సిజినల్ వ్యాదుల వలన అప్రమత్తంగా వుండి వ్యాధులను దరికి రాకుండ చేసుకోవాలని చెప్పారు.