ప్రజా సంగ్రామ యాత్రకు తరలివెళ్లిన శంకరపట్నం నాయకులు
Published: Friday December 16, 2022
శంకరపట్నం డిసెంబర్ 15 ప్రజాపాలన రిపోర్టర్:
కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో గురువారము నిర్వహించే ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు వేడుకలకు శంకరపట్నం మండలం బిజెపి మండలాధ్యక్షుడు చల్ల ఐలయ్య ఆధ్వర్యంలో మండలంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు గురువారము మండల కేంద్రం నుంచి భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఐలయ్యతోపాటు నాయకులు దాసరపు నరేందర్, సారయ్య వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: