తాండూర్ ప్రజా పాలన ప్రతినిధిఏక రామేశ్వర దేవాలయం ఉత్సవాలు వైభవంగా జరిగాయి
Published: Wednesday August 24, 2022
ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరి సోమవారం రోజు జరిగే జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి .జాతరలో ఎమ్మెల్యే మహేందర్రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బీసీ కమిషన్ సభ్యులు సూపర్ పటేల్ తదితరులు హాజరయ్యారు. హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు కర్ణాటక ప్రాంతం నుండి ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో ప్రతి శుక్రవారం దర్శనం చేసుకుంటారు.
. శ్రావణ సోమవారం చివరి రోజు వారం రోజు వచ్చి దర్శనం చేసుకుంటారు శివారు బస్సులను ఏర్పాటు చేసి భక్తులకు దగ్గరకు బస్సు నడిపిస్తారు రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా మెదక్ రంగారెడ్డి వికారాబాద్ నారాయణఖేడ్ మహబూబ్నగర్ జిల్లాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరైదేవాలయంలో మొక్కులు చెల్లించుకుంటారు. శ్రావణ సోమవారం శివారం కావడంతో ఇక్కడ ఈ ప్రాంతంలో దేవాలయం ప్రదేశంలో మాంసాహారం వండుకొని తింటారు.
Share this on your social network: