బెస్ట్ హిప్నోతెరపిస్ట్ గా శశికిరణ్

Published: Tuesday February 16, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, పిబ్రవరి14, ప్రజాపాలన: గ్లోబల్ స్టార్టప్ సమ్మిట్ అవార్డ్స్ 2021 లో మంచిర్యాలకు చెందిన చెరుకు శశికిరణ్ కు బెస్ట్ హిప్నోతెరపిస్ట్ అనే ప్రపంచ స్థాయి అవార్డు దక్కించుకున్నాడు. ఈ వర్చువల్  సమావేశం 30 జనవరి 2021 న జరిగగా ప్రపంచ నలుమూలల నుంచి పెద్దలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆయనను ప్రపంచ స్థాయి అవార్డు తో సత్కరించారు. ఈసందర్బంగా జిల్లా కేంద్ర ం లోని ఆయన స్నేహితులు ఆదివారం ఆయనకు అబినందనలు తెలిపారు.