మరణించిన లావణ్య కుటుంబానికి వంట సామాగ్రి అందజేసిన రాఘవేందర్ రెడ్డి

Published: Friday September 09, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి.

ప్రభుత్వ హాస్పిటల్ గత నెలలో  కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మరణించిన లావణ్య వారి కుటుంబానికి గురువారం  రోజున్రా  రాఘవేందర్ రెడ్డి వారికి నెలకు సరిపోయి సామాగ్రి ఇంటి సామాగ్రి బియ్యం ఇప్పియడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన సింగిల్ విండో చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి  మరియు  స్థానిక కౌన్సిలర్  శ్రీలత రాంబాబు  టిఆర్ఎస్ కార్యదర్శి రవీందర్ పాల్గొనడం జరిగింది.
 
 
 
Attachments area