మరణించిన లావణ్య కుటుంబానికి వంట సామాగ్రి అందజేసిన రాఘవేందర్ రెడ్డి
Published: Friday September 09, 2022
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి.
ప్రభుత్వ హాస్పిటల్ గత నెలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మరణించిన లావణ్య వారి కుటుంబానికి గురువారం రోజున్రా రాఘవేందర్ రెడ్డి వారికి నెలకు సరిపోయి సామాగ్రి ఇంటి సామాగ్రి బియ్యం ఇప్పియడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన సింగిల్ విండో చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి మరియు స్థానిక కౌన్సిలర్ శ్రీలత రాంబాబు టిఆర్ఎస్ కార్యదర్శి రవీందర్ పాల్గొనడం జరిగింది.
Share this on your social network: