నేలకోండపల్లి మండలం లో పలు కుటుంబాలను పరామర్శించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రా

Published: Saturday August 20, 2022
పాలేరు ఆగస్ట్ 19 ప్రజాపాలన ప్రతినిధి
 నేలకొండపల్లి మండలం నేలకోండపల్లి పట్టణం లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేలకోండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళ అధ్యక్షురాలు మన్నే ఉష గారి భర్త మన్నే సత్యనారాయణ గారి చిత్రపటానికి, మరియు ఇటీవల ఆనారోగ్యంతో మరణించిన బల్లి చిన్న వెంకటేశ్వర్లు,దండబోయిన సత్యావతి గార్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి,వార్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు...
ఆనారోగ్యంతో భాధపడుతున్న నేలకోండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు గారిని పరామర్శించారు.. 
భైరవునిపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ధపాక ఆనందరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు...
పైనంపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన యర్రబోయిన రమణ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు గారు... ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా SC సెల్ అధ్యక్షుడు బొడ్డు బొంద్దయ్య,పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూర నాగరాజు, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జేర్రిపోతుల అంజనీ,నేలకొండపల్లి ఉపా సర్పంచ్ లక్కం ఏడుకొండలు,నేలకొండపల్లి మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్యా చిన్నా నాయక్,నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఖజామియ, బోళ్ళ శ్రీనివాస రావు,గండు సైదులు, నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు,పగడి కత్తుల సుదర్శన్,పెడ్డపాక ముత్తయ్య,గట్టిగొండ్ల విజయ్, గట్టిగొండ్ల నాగరాజు,పోటు రాంబాబు దనవతు సంతోష్ తదితరులు పాల్గొన్నారు...
 
 
 
Attachments area