ఓమిక్రాన్ విజృంభిస్తున్న కారణంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండండి : చై

Published: Thursday January 20, 2022
ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్, మండల్ కేంద్రంలో ఓమిక్రాన్(కరోనా) పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా దయచేసి ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తే కరొనను దూరం చేయడం కోసం గుంపులు గుంపులుగా ఉండకండి భౌతిక దూరాన్ని పాటించండి తరచుగా శానిటైజ్ చేయండి వ్యాపారస్తులు తమ తమ షాపులలో తగు జాగ్రత్తలను పాటించండి, కచ్చితంగా మాస్కులు ధరించండి, అత్యవసరం ఉంటే నే దూరపు ప్రయాణాలు చేయండి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నుంచి కూడా అనునిత్యం కరోనా కట్టడి పై చర్యలు కొనసాగుతాయి అని తెలియజేస్తూ.