ఆత్మగౌరవ దండోరా

Published: Wednesday September 15, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిది : ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్మెట్ మండల అనాజిపురం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మంగళవారం ఉదయం అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలో దళిత వాడల్లో డప్పు లతో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా మోగించి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి, కేసీఆర్ ప్రభుత్వ హామీలను మోసాలను ప్రజలకు వివరించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తో పాటు అనాజ్ పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింద