పలు కాంగ్రెస్ ఎంపీటీసీ టిఆర్ఎస్ లో చేరుక.

Published: Wednesday August 24, 2022
ప్రజా పాలన ప్రతినిధి నవాబు పేట్ మండల్. ట్ఆర్ఎస్ లో చేరిన కొండాపూర్ గ్రామం.ఎంపీటీసీ జ్యోతి అంబ దాస్, రాంసింగ్ తాండా ఉప సర్పంచ్ సురేష్..మరో 50 మంది సహ  కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరిక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జడ్చర్ల శాసనసభ్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమీక్షంలో టిఆర్ఎస్ లో చేరారు ఈ కార్యక్రమానికి మండల నాయకులు సింగిల్ విండో చైర్మన్ నర్సింలు తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ మండే శీను తదుపరి కార్యకర్తలు చేరికయ్యారు