యాచారం మండలం అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక
Published: Tuesday September 21, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజవర్గం యాచారం మండలం టిఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో నూతన మండల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక టిఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఇంకా మరింత పుంజుకుంటాయని కర్నాటి రమేష్ గౌడ్ పార్చ భాష అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు టిఆర్ఎస్ పార్టీని మరింత యువతీ యువకులు కలిపి మరింత పార్టీని బలోపేతం చేస్తాం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యాచారం జడ్పిటిసి చిన్నోళ్ళు జంగమ్మ యాదయ్య సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ సీనియర్ నాయకులు టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
Share this on your social network: