మధిర మృత్యుంజయ స్వామి దేవస్థానం ఈవో సత్యనారాయణ మృతి

Published: Thursday April 29, 2021
మధిర, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మధిర శివాలయం మృత్యుంజయ స్వామి దేవస్థానం మధిర ఈవోగా పనిచేస్తున్న పెద్ది సత్యనారాయణ ఆకస్మికంగా చనిపోవడం చాలా బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాము సంతాపం తెలియజేసిన వారు చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు మరియు పాలక మండలి సభ్యులు పూజారి రాయప్రోలు వెంకట సత్యనారాయణ శర్మ, రాధా, సావిత్రి, మరియు పులిచెర్ల సుబ్బారావు మాజీ శివాలయం చైర్మన్ కోమటి డి శ్రీనివాసరావు శివాలయం పాలకవర్గం లాయర్ విజయలక్ష్మి బాల కోటేశ్వరరావు అన్ని పార్టీల నాయకులు అధ్యక్షులు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపిన సూరం శెట్టి కిషోర్ వాసిరెడ్డి రామనాథం మిర్యాల రమణ గుప్తా దేవిశెట్టి రంగా టిఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపినారు