దాసరి అనుసూర్య గారికి ఘణంగా నివాళులు అర్పించిన మున్నూరు కాపు నాయకులు..

Published: Thursday November 11, 2021
పాలేరు నవంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : దాసరి శ్రీనువాసరావు కుటుంబాన్ని పరామర్శించిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామంలో దాసరి శ్రీనువాసరావు గారి అమ్మ గారు దాసరి అనుసూర్య  ఇటీవల అనారోగ్యంతో అకస్మికంగా మరణించిన విషయం తెలిసి, ఈరోజు చెరువుమాదారం గ్రామం వెల్లి దాసరి శ్రీనివాసరావు కుటుంబాన్ని ఓదార్చి అనుసూర్య గారికి ఘణంగా నివాళులు అర్పించిన మున్నూరు కాపు సంఘం పాలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు నేలకొండపల్లి మాజీ అధ్యక్షుడు తోట శ్రీను, కందికొండ శ్రీనువాసరావు, ఆకుల బ్రహ్మం, ఆకుల దేవేందర్, చౌడం లక్ష్మీనారాయణ, ఆకుల అశోక్, దాసరి గోపి, ఆకుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.