రియల్ ఎస్టేట్స్ సంఘం అధ్యక్షుడు గా లింగస్వామి ఏకగ్రీవ ఎన్నిక.

Published: Monday September 26, 2022
పాలేరు సెప్టెంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
రియల్ ఎస్టేట్స్ మండల సంఘం అధ్యక్షుడు గా చెరువుమాధారం
 
గ్రామానికి చెందిన తెల్లగొర్ల చిన్న లింగస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో ఆదివారం కార్యవర్గం సమావేశం ను నిర్వహించారు. ఈసమావేశంలో నూతన కమిటిని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి గా యలమంద, గౌరవ సలహాదారులు యం. వెంకన్న, కాసాని నాగేశ్వరరావు, మైశా శంకర్, గూడవల్లి రాంబ్రహ్మం, ఉపాధ్యాక్షుడు'గా కైలాసపు వెంకటేశ్వర్లు, కోశాధికారిగా రామ్బాస్కర్, జాయింట్ సెక్రటరీ లు గా చిలకల వెంకయ్య, పొట్టపింజర వెంకటేశ్వర్లు, కార్యదర్శులు గా గోళ్ల శ్రీనివాస్, మెగరపు, రోశయ్య, పొన్నగాని శ్రీనివాస్, కార్యదర్శి గా పగిడికత్తుల వెంకన్న. కార్యవర్గ సభ్యులు గా మరికొంత మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఏకగ్రీవంగా •
 
ఆమోదించారు