ఇబ్రహీంపట్నం జూన్ తేది 5 ప్రజాపాలన ప్రతినిధి.

Published: Monday June 06, 2022

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి నిరంజన్ రెడ్డి*

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల్ మండల్ బండ లేముర్ (అజ్జీనతండా) కు చెందిన జర్పుల భాగ్య s/o దస్య,మరియు జర్పుల శ్రీకాంత్ s/0 బోజ్యా కి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి  సహకారంతో  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి  సీఎం రిలీఫ్ ఫండ్ 9000-   10500/- రూపాయల  చెక్కులను అందజేశారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లోంగరి మల్లేష్,కిషన్ నాయక్,మహిపాల్ రెడ్డి,చిన్న మరియు లబ్ధిదారులు ఉన్నారు.