శాశ్వత ఆధార్ కేంద్రంను ప్రారంభించిన తహశీల్దార్

Published: Wednesday March 17, 2021
మహబూబాబాద్ జిల్లా, మార్చి16, ప్రజాపాలన ప్రతినిధి : దంతాలపల్లి మండల కేంద్రంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం లో శాశ్వత ఆధార్ కేంద్రంను ప్రారంభించిన తహశీల్దార్ దిలావర్ మహమ్మద్ అబిద్ అలీ ఈ ఆధార్ కేంద్రం ప్రజలకు ఎల్లా వేళలా అందుబాటులో ఉండే విదంగా తహశీల్దార్ కార్యాలయంలోనే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆధార్  కేంద్రం నిర్వాహకుడు అభినయ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.