ఓణీల అలంకరణ వేదికల్లో పాల్గొన్న....అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.. అశ్వాపురం (ప్రజా ప

Published: Thursday December 22, 2022
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొండికుంట గ్రామంలో దారపు శ్రీనివాస్ యాదవ్_సునీత  కుమార్తె శృతిక ఓణీల అలంకరణ వేడుకల్లో పాల్గొని చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించిన...అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు
"ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ మండల  అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్,మండల బిఆర్ఎస్ పార్టీ మర్రి మల్లారెడ్డి,సీనియర్ నాయకులు జలే రామకృష్ణారెడ్డి,శాలమల శివారెడ్డి,కడారి వేణు,రవి,తదితరులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు..