డోర్నకల్-మిర్యాలగూడ రైల్వే లైన్ మార్పు నేలకొండపల్లి కోదాడ మీదుగా కొత్త లైన్
Published: Friday March 19, 2021
పాలేరు (ప్రజాపాలన ప్రతినిధి) మార్చి 18 మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్ అలైన్మెంట్ను మార్చామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ మేరకు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆపరేషనల్, వాణిజ్యపరమైన అవసరాల రీత్యా లైన్ అలైన్మెంట్ను నెలకొండపల్లి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచెర్ల మీదుగా మార్చామని, సర్వే చేపడుతున్నామని చెప్పారు.
Share this on your social network: