యాదవులు సంఘం ఆద్వర్యంలో ఎ ఎమ్ సి వైస్ చైర్మన్ కు సన్మానం

Published: Thursday September 08, 2022
జన్నారం, సెప్టెంబర్ 07, ప్రజాపాలన: మండలంలోని
 చింతలపల్లి గ్రామ యాదవులు సంఘం ఆధ్వర్యంలో ఎ ఎమ్ సి వైస్ చైర్మన్ గా నియమితులైన కిష్టాపూర్ గ్రామానికి చెందిన గోట్లా రాజేష్ యాదవ్ ను చింతలపల్లి గ్రామ సొసైటీ అధ్యక్షుడు గట్టు బాపన్న యాదవ్ బుధవారం ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ లో మంచి సేవాలు అందింస్తానాని యాదవులకు, రైతులకు, తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరి వెంకటేష్ యాదవ్, గట్టు రాజలింగు యాదవ్, గడ్డం హరీష్  యాదవ్, గొట్ల సత్తన్న  యాదవ్, యాదవులు పాల్గొన్నారు.