గొర్రెల మేకల పెంపకం దారులకు తక్షణమే రుణాలు ఇవ్వాలి

Published: Thursday October 29, 2020

మధిర  రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణమే రుణాలు ఇవ్వాలని, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చింతలచెరువు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బోడెపూడి భవన్లో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల పట్టణ కార్యదర్శులు మందా సైదులు, శీలం నరసింహారావు పాల్గొన్నారు.