జమలాపురం దేవస్థానానికి విరాళం

Published: Friday June 04, 2021
మధిర, జూన్ 03, ప్రజాపాలన ప్రతినిధి : దెందుకూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు కపిలవాయి వెంకటేశ్వర రావు గారు జ్ఞాపకార్థం వారి చెల్లెలు సుబ్బమ్మ గారు జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి నిత్య అన్నదానానికి 21 లక్షలు విరాళంగా ఇచ్చారు ఈ మొత్తాన్ని జమలాపురం దేవస్థానం ఈవో గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ గారు పూజారులు వారి మనవడు కృష్ణ మరియు కపిలవాయి కృష్ణ గారు కల్లూరు ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు