వరద బాధితులకు దోమతెరలు పంపిణీ.
Published: Saturday July 30, 2022
దండేపెల్లి , జులై 29, ప్రజాపాలన:
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాలైన మంచిర్యాల జిల్లా దండేపెల్లి మండలం లోని ద్వారక, ధర్మారావుపేట గ్రామాల్లోని వరద డ్లుధితులకు ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ శుక్రవారం ద్వారక గ్రామంలో 34 కుటుంబాలకు ధర్మరావుపేటలో 12 కుటుంబాలకు దోమతెరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ,ద్వారక ఉపసర్పంచ్ సిద్ది ప్రతాప్, మ్యాదరిపేట సర్పంచ్ డాంక లక్ష్మన్,కొర్విచెల్మ ఎంపిటిసి ముత్తె రాజన్న,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పడిగేల శంకర్ రావు,నాయకులు తోట శంకర్,రాహుల్,హెల్త్ సూపర్వైజర్ లక్ష్మన్, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: