న్యూస్ 1 హెడ్ లైన్స్ మినీ హెడ్లైన్స్ పెట్టండి సార్
Published: Monday February 27, 2023
ఇబ్రహీంపట్నం ప్రముఖ స్మార్ట్ ఈషా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండల్ ఎలిమినేడు గ్రామంలో మన గుడి దేవుని నరసింహ గౌడ్ వర్ధంతి పురస్కరించుకుని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈషా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిభిరం నిర్వహించడం జరిగినది ఈయొక్క ఉచిత వైద్య శిబిరములో బీపీ షుగర్ థైరాయిడ్ గుండె కిలనొప్పులకి చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు సీనియర్ డాక్టర్లచే 315 మందికి ఉచిత వైద్య పరీక్షలు ఉచిత మందుల పంపిణీ చేయడం జరిగినది ఈయొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం వైస్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి గ్రామ సర్పంచ్ అశోక్ వర్ధన్ రెడ్డి గుడి దేవుని అవినాష్ గౌడ్ ఉపసర్పంచ్ మాజీ సర్పంచులు గ్రామపంచాయతీ పాలకవర్గం సింగిల్ విండో డైరెక్టర్స్ కో ఆప్షన్ నెంబర్స్ మరియు డి నర్సింహా, ఎం రాంరెడ్డి, బి మహేష్ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగినది సందర్భంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ,డాక్టర్ కర్వాంగా సంపత్ గౌడ్, సీనియర్ పీడియాటిషన్ మాట్లాడుతు వైద్య వృత్తి వ్యాపారంగా మారుతున్న ఈ రోజులలో ఇబ్రహీంపట్నం లోని స్మార్ట్ ఈషా హాస్పిటల్ లో తక్కువ ధరలకే అత్యంత ఖరీదైన వైద్యం అందజేసినట్లు తెలిపారు ఈ శిబిరం నందు చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ మహిధర్ ,డాక్టర్ మనోజ్, కుమార్, జనరల్ సర్జన్ డాక్టర్ ప్రణయ్,చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ ప్రదీప్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కార్తీక్, డాక్టర్ హరీశ్వర్ రెడ్డి, అడ్మిన్ స్టేషన్ లెంకల నీరజ్ రెడ్డి, జక్కుల వెంకటేష్,మార్కెటింగ్ శ్రీకాంత్, సాయి,భానుకుమార్,శివ నర్సింగ్, సిబ్బంది గ్రామీణ వైద్యులు పాల్గొనడం జరిగినది
Share this on your social network: