తిమ్మాపూర్ లో డ్రాగ్స్ మదక ద్రవ్యాలపై అవగాహన

Published: Monday February 07, 2022
జన్నారం రూరల్, పిబ్రవరి 06, ప్రజాపాలన: జన్నారం మండల తిమ్మాపూర్ గ్రామంలో గంజాయి డ్రాగ్స్ మదక ద్రవ్యాలపై  ఎక్స్చేంజ్ సిఐ సాయిబాబా అదర్యంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని కోరారు, యువత చెడుపవర్తన పట్ల వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరింసాలని అన్నారు. గంజాయి సాగు చేసే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా గంజాయి ని ఒక వ్యాపారంగా దంద చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో లక్షిటిపేట్ ఎక్స్చేంజ్ ఎస్ఐ రాబర్ట్, జన్నారం ఎస్ఐ పి, సతీష్, తిమ్మాపూర్ సర్పంచ్ జాడి గంగాధర్, వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.