సమాజ్ వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన బాహుబలి ములాయం సింగ్ యాదవ్ మర
Published: Tuesday October 11, 2022
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకుడు ఎలిగపల్లి శ్రీరామ్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతిని తెలిపారు వారి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ములాయం సింగ్ యాదవ్ గారి చిత్ర పటానికి రంగారెడ్డి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బర్ల జగదీశ్వర్ యాదవ్ తో కలిసి నివాళులు అర్పించడం జరిగింది...ఈ కార్యక్రమంలో చింతం బాలరాజు యాదవ్, దండే శ్రీశైలం యాదవ్, చీమల కృష్ణ యాదవ్, ముద్దం వెంకటేష్ యాదవ్, చింతం రఘు యాదవ్, బద్ధుల మహేందర్ యాదవ్, మారమోని శ్రీనివాస్ యాదవ్, గూడేటి ధనరాజ్ యాదవ్,జెనిగే వెంకటేష్ యాదవ్, దాయి నవీన్ యాదవ్,ఎలిగపల్లి శ్రీకాంత్ యాదవ్, ఎలిగపల్లి భాస్కర్ యాదవ్,చింతం రాఘవేందర్ యాదవ్ మడుపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network: