ఆదర్శప్రాయం మన ఖమ్మం జిల్లా కలెక్టర్
Published: Thursday September 23, 2021
మధిర, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని టీవీఎం పాఠశాలను బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ పీవీ గౌతమ్ తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి విద్యార్థులతో ముట్టడించారు. అనంతరం ఆత్కూర్ మండలంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
Share this on your social network: