మల్లు భట్టి విక్రమార్క కృషి తోసీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ ఎర్రుపాలెం

Published: Monday September 26, 2022
సెప్టెంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ*మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు స్థానిక శాసనసభ్యులు  భట్టి విక్రమార్క మల్లు * కృషితో మంజూరీ అయినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి  చెక్కులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు *వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి* చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు *బండారు నరసింహారావు*,గట్ల గౌరారం సర్పంచ్ *ఎర్రి వెంకట్రావు*,జిల్లా  కార్యదర్శి *లింగాల నాగేశ్వరరావు*,బిసి సెల్ అధ్యక్షులు *కోటపాటి పాండురంగారావు*, మండల మైనార్టీ అధ్యక్షులు *షేక్ జానీభాష*, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు *షేక్ ఇస్మాయిల్*,ఎస్సీ సెల్ అధ్యక్షులు *దేవరకొండ శ్రీనివాసరావు*,నాయకులు *కంచర్ల వెంకట నరసయ్య*, సూరంశెట్టి రాజేష్, మందిరెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.