ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 15ప్రజాపాలన ప్రతినిధి *పట్నం ను అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని చైర్
Published: Wednesday November 16, 2022
తెలంగాణ ఛాంబర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని మున్సిపాలిటీల అభివృద్ధి కొరకై పలు కీలక అంశాలపై చర్చించి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ తెలియజేయవలసిందిగా కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది.పాల్గొన్న రాష్ట్ర తెలంగాణ ఛాంబర్ ఛైర్మెన్ వెన్ రెడ్డి రాజు,రాష్ట్ర కార్యదర్శి కప్పరి స్రవంతి చందు కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ. ఇబ్రహీంపట్నం మున్స్పాల్ ను మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు.
Share this on your social network: