జాతీయ రాజకీయాల్లో భారతి రాష్ట్ర సమితి పార్టీ పెట్టటం టిఆర్ఎస్ నాయకులు సంబరాలు మధిర అక్టోబర

Published: Thursday October 06, 2022
టిఆర్ఎస్పార్టీ కాలయం వద్ద టపాసులు కాల్చి ,స్వీట్స్ పంచిన టిఆర్ఎస్ శ్రేణులు. పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సంబురాలు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ను నేడు జాతీయ పార్టీ  (భారత్ రాష్ట్ర సమితి) గా మారుస్తూ ప్రకటించడం పట్ల మధిర లో టిఆర్ఎస్ పార్టీ మధిర పట్టణ & మండల శ్రేణులు కేసీఆర్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ జడ్పీ చైర్మన్, పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆదేశాల మేరకు ఘనంగా సంబురాలు నిర్వహించారు అందులో భాగంగా ముందుగా మధిర పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు టపాసులు కాల్చి అక్కడ నుండి పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని పూల మాల వేసి నివాళులర్పించారు అనంతరం అక్కడే బాణసంచా పేల్చి స్వీట్స్ పంచి పెట్టారు జాతీయ పార్టీ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు అక్కడ నుండి అంబేద్కర్ సెంటర్ వద్దకు వెళ్లి బి. ఆర్ అంబేద్కర్ కి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మధిర పట్టణ  మండల పార్టీ నుండి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు చావ వేణు వెంకన్న సొసైటీీ అధ్యక్షులు కృష్ణణ ప్రసాద్ రంగా  కనుమూరి వెంకటేశ్వరావుుు అప్పారావు రమేష్ శ్రీనివాస్ ఖాదర్ జీవీ రెడ్డి ఎర్ర నాగేశ్వరావు నరేందర్ రెడ్డి మహంకాళి శ్రీనివాస్ కిరణ్ ప్రజాప్రతినిధులు నాయకుడు పాల్గొన్నారు