పొల్కంపల్లి గ్రామంలో కెసిఆర్ ఫోటో కి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు

Published: Friday February 18, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 17 ప్రజాపాలన ప్రతినిధి : కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం మండల పరిధిలో పోల్కంపల్లి గ్రామం చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కేక్ కట్ చేయడం జరిగింది. గ్రామ అధ్యక్షుడు గుండ్ల దానయ్య గౌడ్, చెరుకూరి గిరి, ఎంపీటీసీ చెరుకూరి మంగరవీందర్, డేరంగుల నరసింహ, గుండ్ల జగదీష్ గౌడ్, కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, గ్రామ కార్యదర్శి ధనరాజ్, చెరుకూరు యాదయ్య, చెరుకూరి జ్ఞానేశ్వర్, కంబాల పెళ్లి పెంటయ్య, గుండ్ల యాదయ్య, ఎద్దుల కుమార్, గూడెం యాదయ్య, వార్డు సభ్యులు పి.బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.