సేవా మార్గంలో మేము, మీరు, మనమందరం... అంటూ ముందుకు వచ్చిన భువనగిరి రోటరీ క్లబ్ మెంబర్లు.
Published: Monday July 18, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 17 జులై ప్రజాపాలన: తాళ్ల రాజశేఖర్ రెడ్డి జిల్లా గవర్నర్ సూచనల మేరకు గోదావరి వరద బాధితులను ఆదుకోవడానికి సహకారం అందించాలన్నారు. తమ వంతు కృషిగా డా.ఎంపల్ల బుచ్చిరెడ్డి, ఛైర్మన్, మెంబెర్షిప్ ఎక్సెటెన్షన్ తెలంగాణ రీజియన్ తరపున రూ.10,000, గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి అసిస్టెంట్ గవర్నర్(భువనగిరి) తరపున రూ.10000 మొత్తంగా రూ.20,000 (ఇరువది వేలు మాత్రమే) ఇండియన్ బ్యాంక్, హైదరాబాద్ కు ఆదివారం నాడు నగదు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందన్నారు
Share this on your social network: