సారంగాపూర్ తహశీల్దార్ ను సన్మానించిన ఎంపీపీ జమున

Published: Friday February 12, 2021
సారంగాపూర్, ఫిబ్రవరి 11 (ప్రజాపాలన): సారంగాపూర్ నూతన తహశీల్దార్ గా శ్రీలత పదవి బాధ్యతలు చేపట్టడంతో గురువారం రోజున  సారంగాపూర్ ఎంపీపీ కోల జమునశ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. తహసీల్దార్ ను కలిసిన వారిలో సర్పంచులు బొడ్డుపల్లి రాజన్న పాంపర్తి లక్ష్మీ నాయకులు అజ్మీరా శ్రీనివాస్ అరుణ్ మోదిగం మధు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో ఉన్నారు.