నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Published: Monday March 29, 2021
మధిర మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి మధిర నియోజకవర్గ కేంద్రం మధిరలోను, మధిర నియొకవర్గంలోని మధిర రూరల్, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల కేంద్రాలలో ను అన్ని గ్రామాకేంద్రాలలోను కోవిడ్ 19 నిభందనలను పాటిస్తూ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి దిమ్మెలపై తెలుగుదేశం జెండాలను ఎగురవేసి జెండా పండుగ కార్యక్రమం తెలుగుదేశం శ్రేణులు నిర్వహించాలని కోరుతూ విజ్ఞప్తి చేయనైనది  సమావేశంలో పాల్గొన్న నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం, రాష్ట్ర తెలుగుదేశం కార్య నిర్వాహక కార్యదర్శులు వల్లంకొండ వెంకటరామయ్య చేకూరి శేఖరబాబు రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి మైనీడి జగన్మోహన్ రావు రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి మేడిపల్లి రాణి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు వంగాల రామకోటి మండల అధ్యక్షులు మల్లాది హనుమంతరావు మార్నీడు పుల్లారావు దోమందుల సాంయేల్ రావుట్ల సత్యనారాయణ నున్నా తాజుద్దీన్ పోట్ల రవికుమార్  కార్యదర్శి లు వీరమాచినేని శ్రీనివాసరావు మాదాల నరసింహారావు గురజాల సత్యనారాయణ మరీదు బరకయ్య తేలి కొనడి శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు మరియు నాయకులు చావా శివాజీ గద్దల ప్రకాశరావు ఆనందరావు సుందరరావు గూడెల్లి నాగేశ్వరరావు వేల్పుల కొండ పగిడిపల్లి కాశిరావు కౌన్సిల్లెర్స్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు వీరమాచినేని నాగసులోచన పగిడిపల్లి విజయమ్మ తదితరులు