రంజాన్ మాసం దిన రోజులు ఘనంగా జరుపు కోవాలి ఎంపీపీ కృపెస్

Published: Thursday April 21, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 20 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మండల పరిషత్ కార్యాలయంలో రంజాన్ దిన మాస రోజులలో ఈ సందర్భంగా ఎంపీపీ క్రుపేష కెసిఆర్ అందించిన రంజాన్ వేడుకలకు కు ఇబ్రహీంపట్నం కో ఆప్షన్ నెంబర్ ఎండి షరీఫ్ కు మత పెద్దల కు కెసిఆర్ అందించిన కిట్టు ను ఎంపీపీ క్రుపేస్ అందజేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ సభ్యులు, సీతయ్య, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.