కరొనా బాధితులకు అండగా కర్లపూడి వాసు.
Published: Thursday May 20, 2021
కర్లపూడి నివాసం ఇంటిదగ్గర కర్లపూడి వాసు మాట్లాడుతూమమానవసేవేసే మాధవ సేవని రోగులకు భోజనం ప్యాకెట్ లను వాలెంటీర్ల ద్వారా అందించే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనికార్యక్రమము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిటౌన్ si సతీష్ కుమార్ గారి చేతుల మీదుగా పంపిణీ. శానిటెజర్లు, మాస్కులు కూడా పంపిణీ. మధిర, మడుపల్లి, దెందుకూరు గ్రామాల్లోని పలువురు హోమ్ లో వున్న కరొన బాధితులకు 50 భోజనం ప్యాకెట్ లు, ప్రూట్స్ అందజేసిన కర్లపూడి వాసు. ఈ కార్యక్రంములో దాతలు కర్లపూడి వాసు, కర్లపుడి సత్యం బాబు, కోమీడీటీ శ్రీనివాస రావు, మహంకలి శ్రీనివాస రావు, లంకా కొండయ్య పాల్గొన్నారు.
Share this on your social network: