రామారావుకు నివాళులు అర్పించిన సర్పంచ్, ఎంపీటీసీ
Published: Wednesday January 04, 2023
తల్లాడ, జనవరి 3 (ప్రజా పాలన న్యూస్): తల్లాడ మండలంలోని అంజనాపురం గ్రామానికి మాజీ సర్పంచ్, ఎంపీటీసీ గురిజాల రామారావు మృతి చెందారు. ఆయన మృతదేహానికి సర్పంచ్, విద్యాసాగర్ రావు కొమినేని ప్రభాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులు అర్పించిన వారిలో ఉపసర్పంచ్ పులి కృష్ణయ్య, గురజాల వెంకటయ్య, మల్లెల హనుమంతరావు, మర్సకట్ల బాబు తదితరులు ఉన్నారు.
Share this on your social network: