మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పిటిసి

Published: Friday February 05, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ప్రజాపాల
 
నర్సాపురం  గ్రామానికి చెందిన మల్లయ్య కొన్ని రోజుల కిందట ఆయన అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది దశ దిన  కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి వారి కుటుంబాన్ని ఓదార్చి .చిత్ర పటానికి పూలు, దండా  జరిగినది .ఈ కార్యక్రమంలో పామర్తి వెంకటేశ్వరరావు, ఈర్ల ఉమా ,మరీదు నాగు ,దేవుళ్ల బిక్షం  ,గాదె గోని  వెంకటేష్  ,బొంతు నందు, షేక్  కరీం తదితరులు పాల్గొన్నారు
 
Attachments are